చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో తెదేపా ఎమ్మెల్సీ జి.శ్రీనివాసులు నిరాహార దీక్ష చేపట్టారు. వెంకటపల్లిలోని ఆయన నివాసంలో ఉదయం 9 గంటలకు దీక్షను ప్రారంభించారు. లాక్డౌన్ వల్ల రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రతి కుటుంబానికి రూ.5000 ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించాలన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో వసతి తగిన ధరలో లేనందువల్ల నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: