ETV Bharat / state

రూ. 5 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత - chittoor district latest news

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పీలేరు సీఐ ఆధ్వర్యంలో శుక్రవారం తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి 5 లక్షలు విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు.

smugglers carrying 8 red sandal blocks were arrested by peleru ci in chittoor district
ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పీలేరు రూరల్​ సీఐ
author img

By

Published : Jul 3, 2020, 6:48 PM IST

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్​ కుమార్​ ఆదేశాల మేరకు పీలేరు రూరల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్సై సోమశేఖర్​లు యర్రావారి పాలెం మండలం, బోడెవాండ్ల పంచాయతీ, సాకేడి గుట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు రూరల్​ సీఐ మురళి కృష్ణ తెలిపారు.

చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్​ కుమార్​ ఆదేశాల మేరకు పీలేరు రూరల్ సీఐ మురళీ కృష్ణ, ఎస్సై సోమశేఖర్​లు యర్రావారి పాలెం మండలం, బోడెవాండ్ల పంచాయతీ, సాకేడి గుట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు రూరల్​ సీఐ మురళి కృష్ణ తెలిపారు.

ఇదీ చదవండి : శేషాచలం అటవీ సమీప ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.