ETV Bharat / state

చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీ... ఒకరు మృతి - road accident at choudepalli news updates

చిత్తూరు జిల్లా తిరుపతిలోని చౌడేపల్లి వద్ద స్కూటర్​ను ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందగా... స్కూటర్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ అతివేగంతో ఉన్న కారణంగా.. అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న బావిలో పడింది. మృతదేహాన్ని జేసీబీలను ఉపయోగించి బయటకు తీయించారు. చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

road accident at chittor district
చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీకొని ఒకరి మృతి
author img

By

Published : Jan 14, 2020, 11:53 PM IST

చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీకొని ఒకరి మృతి

చౌడేపల్లి వద్ద ట్రాక్టర్ స్కూటర్ ఢీకొని ఒకరి మృతి

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదంలో పీజీ డాక్టర్ మృతి...మరొకరికి తీవ్రగాయాలు

Intro:చౌడేపల్లీ వద్ద ట్రాక్టర్-స్కూటర్ డీ కొన్న ఘటనలో ఒకరు మృత్యువాత పడ్డారు.Body:Ap_tpt_39_14_roaddu_pramadam_av_ap10100

అతివేగం నిడుప్రాణం బలిగొంది.అతివేగంగావస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ నిర్మాల్యక్షానికి స్కూటరిస్టుకు తీవ్రగాయాలుకాగా ....ట్రాక్టర్ అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న బావిలో పడింది.ఈఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు.బావిలోపడ్డ ట్రాక్టర్ని,డ్రైవర్ మృతదేహాన్ని అతికష్టం మీద జేసిబిలను ఉపయోగించి పోలీసులు బయట పెట్టారు.చౌడేపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.