ETV Bharat / state

మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు

మహారాష్ట్రలోని వాసం జిల్లా బ్రహ్మ గ్రామానికి చెందిన సుభాష్ రామచంద్ర కోలేకర్ హత్య కేసును ఛేదించినట్లు అలిపిరి సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

author img

By

Published : Jun 23, 2020, 5:22 PM IST

మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు
మతిస్థిమితం లేని వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు

మహారాష్ట్రలోని వాసం జిల్లా బ్రహ్మ గ్రామానికి చెందిన సుభాష్ రామచంద్ర కోలేకర్ హత్య కేసును ఛేదించినట్లు అలిపిరి సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. తిరుపతి నగరంలోని చింతలచేను సమీపంలో రైల్వేట్రాక్​ పక్కన మతిస్థిమితం లేని సుభాష్​ రామచంద్రను కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించగా... హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

మహారాష్ట్రలోని వాసం జిల్లా బ్రహ్మ గ్రామానికి చెందిన సుభాష్ రామచంద్ర కోలేకర్ హత్య కేసును ఛేదించినట్లు అలిపిరి సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. తిరుపతి నగరంలోని చింతలచేను సమీపంలో రైల్వేట్రాక్​ పక్కన మతిస్థిమితం లేని సుభాష్​ రామచంద్రను కొందరు వ్యక్తులు హత్య చేసినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించగా... హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఐటమ్ సాంగ్ ఆఫర్​తో లక్షలు దోచేసిన నిందితుడి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.