ETV Bharat / state

తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్​ - తిరుమల తాజా వార్తలు

తిరుమలలోని పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని తితిదే ప్రకటించింది. ధ్వంసమైన విగ్రహా ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Police
తిరుమలలోని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి అరెస్ట్​
author img

By

Published : Mar 21, 2021, 12:54 PM IST

తిరుమల, పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని తితిదే ప్రకటించింది. నిందితుడు.. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. అతడు ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలోనే విగ్రహంను ధ్వంసం చేశాడని తెలిపారు. ధ్వంసమైన విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది.

తిరుమల, పద్మావతి కూడలిలో ఉన్న విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారని తితిదే ప్రకటించింది. నిందితుడు.. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. అతడు ఆల్కహాల్ డిపెండెంట్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడని.. ఈ క్రమంలోనే విగ్రహంను ధ్వంసం చేశాడని తెలిపారు. ధ్వంసమైన విగ్రహం ప్రాంతంలో నూతన విగ్రహం ఏర్పాటు చేసినట్లు తితిదే తెలిపింది.

ఇదీ చదవండీ.. విశాఖలో చెట్టును ఢీకొన్న ద్విచక్ర వాహనం... ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.