చిత్తూరు జిల్లా పుత్తూరులోని శ్రీ కామాక్షి సమేత సదాస్వరాలయ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగిరి ఎమ్మెల్యే రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ పాలకవర్గ సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. అధ్యక్షుడిగా సునీల్కుమార్, సభ్యులుగా రేవతి, వనజ, వెంకటముని తదితరులు ప్రమాణం చేశారు.
ఇదీచూడండి. విద్యార్థునులపై... రెండేళ్లుగా లైంగిక వేధింపులు..?