ETV Bharat / state

వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి - వకుళమాత ఆలయం వార్తలు

చిత్తూరు జిల్లా పేరూరు బండపై నిర్మిస్తున్న వకుళమాత ఆలయం నిర్మాణ పనులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామని తెలిపారు.

minister peddireddy ramachandra reddy visit vakuala matha temple works in chittore district
వకుళమాత ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి
author img

By

Published : Aug 27, 2020, 11:59 AM IST

కలియుగ దైవం శ్రీనివాసుని మాతృమూర్తి అయిన వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పేరూరు బండపై నిర్మిస్తున్న ఆలయ పనులను ఆయన పరిశీలించారు. గుడికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇవీ చదవండి..

కలియుగ దైవం శ్రీనివాసుని మాతృమూర్తి అయిన వకుళమాత ఆలయం శిథిలావస్థకు చేరుకున్నందున పునర్నిర్మాణం చేపడుతున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పేరూరు బండపై నిర్మిస్తున్న ఆలయ పనులను ఆయన పరిశీలించారు. గుడికి వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునే విధంగా నిర్మాణం జరుగుతోందని అన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.

ఇవీ చదవండి..

పెన్నహోబిలం హుండీ ఆదాయం రూ.7 లక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.