ETV Bharat / state

వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

author img

By

Published : Feb 2, 2020, 9:48 AM IST

చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని సాయి నాథుడిని మంత్రి కన్నబాబు దర్శించుకున్నారు. మదనపల్లి నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యలో... స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ఆలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రిని ఘనంగా సన్మానించారు.

minister kannababu visited valmikipuram saibaba temple
వాల్మీకిపురం సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు
సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

సాయినాథుడిని దర్శించుకున్న మంత్రి కన్నబాబు

ఇదీ చూడండి:

'రైతు భరోసా పథకం కింద 45 లక్షల కుటుంబాలకు లబ్ధి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.