ETV Bharat / state

న్యాయం జరిగే వరకు పోరాడుతాం

చిత్తూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో తమ న్యాయం జరగలేదని బాధితురాలి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Aug 23, 2019, 4:55 PM IST

పోలిస్ స్టేషన్
తమకు తగిన న్యాయం చేయండి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలు, ఆమె తల్లి ముదివేడు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమకు న్యాయజరగలేదని విలపించారు. నిందితులపై నిర్భయ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను చూపించాలన్న బాధితుల వినతిని పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. నిందితులు ఉన్నతాధికారుల విచారణలో ఉన్నారని పోలీసులు సమాధానమిచ్చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బాధితులు వెల్లడించారు.

తమకు తగిన న్యాయం చేయండి

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో బాధితురాలు, ఆమె తల్లి ముదివేడు పోలీస్ స్టేషన్ వద్ద కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమకు న్యాయజరగలేదని విలపించారు. నిందితులపై నిర్భయ కేసు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. నిందితులను చూపించాలన్న బాధితుల వినతిని పోలీసులు సున్నితంగా తిరస్కరించారు. నిందితులు ఉన్నతాధికారుల విచారణలో ఉన్నారని పోలీసులు సమాధానమిచ్చారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని బాధితులు వెల్లడించారు.

.

ఇది కూడా చదవండి.

తిరుమలలో అన్యమత ప్రచారం పై భాజపా ఫైర్​

Intro:Ap_Vsp_63_23_Tanguturi_Vardhanthi_Vedukalu_Av_C8_AP10150


Body:note : Visuals from Etv Whatsapp

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను విశాఖలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని జీవీఎంసీ గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి జివిఎంసి కమిషనర్ సృజన పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు కమిషనర్ సృజనతో పాటు జోనల్ కమిషనర్లు హాజరై ప్రకాశం పంతులు కు అంజలి ఘటించారు ఈ సందర్భంగా కమిషనర్ సృజన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ఆయన సాగించిన పాలన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళింది అని ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకుని నేటి పాలకులు ఆదర్శవంతమైన పాలన కొనసాగించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ( ఓవర్)



Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.