చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో... స్వామి అమ్మవార్లకు నిర్వహించే ఉంజల్ సేవకు చెన్నైకి చెందిన భక్తుడు వెండి పీటలను విరాళంగా ఇచ్చారు. 15.668 కేజీల వెండితో వీటిని తయారు చేశారు. పీటల విలువ రూ.16.45 లక్షలు. ఆలయ ఈవో పెద్దరాజు, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి... వారికి దగ్గర ఉండి స్వామి వారి దర్శనం చేయిపించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి:అయోధ్య రామమందిరానికి హైదరాబాదీ ముస్లిం భారీ విరాళం