ETV Bharat / state

భాజపాను గెలిపిస్తే రాష్ట్రాభివృద్ధి ఖాయం: కన్నా లక్ష్మీనారాయణ

author img

By

Published : Apr 5, 2021, 3:33 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. తిరుపతి లోక్​సభ నియోజకకవర్గ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరుతూ.. ప్రచారం నిర్వహించారు.

bjp leader kanna laxminarayana
భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ... ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ప్రభుత్వం గెలిస్తే 23 గా సంఖ్య పెరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

తిరుపతి లోక్​సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ... ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేశారు.

ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. 22 మంది ఎంపీలు ఉన్న వైకాపా ప్రభుత్వం గెలిస్తే 23 గా సంఖ్య పెరుగుతుందే తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు.

ఇదీ చదవండి:

'నష్టాలు ఉక్కు పరిశ్రమతో కాదు.. ప్రపంచ వ్యాప్త పరిణామాలతోనే..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.