ETV Bharat / state

ఆటో-ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఐషర్ వాహనం ఢీకొని నలుగురు మృతి చెందారు.

author img

By

Published : Jun 12, 2019, 7:50 PM IST

రోడ్డుప్రమాదం
ఆటో- ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఐషర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. పలమనేరు నుంచి బంగారుపాలెం మండలం టేకుమందలో జరుగుతున్న జాతరకు ఆటో వెళ్తోంది. పలమనేరు దాటిన తర్వాత ఆంజనేయస్వామి గుడి వద్ద చిత్తూరు నుంచి పలమనేరు వైపు వస్తున్న ఐషర్ వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో మల్లికార్జున్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ రెడ్డెమ్మ, వెంకటప్ప కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం శీనప్ప అనే వ్యక్తిని పెద్దాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఆటో చోదకుడు ఇషార్ బాషాతో పాటు మిగిలిన క్షతగాత్రులు చికిత్స తీసుకుంటున్నారు. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడికి మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీకి పంపారు. బాధితులు బైరెడ్డిపల్లె మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.

ఆటో- ఐషర్ వాహనం ఢీ.. నలుగురు మృతి

చిత్తూరు జిల్లా పలమనేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ఐషర్ వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. పలమనేరు నుంచి బంగారుపాలెం మండలం టేకుమందలో జరుగుతున్న జాతరకు ఆటో వెళ్తోంది. పలమనేరు దాటిన తర్వాత ఆంజనేయస్వామి గుడి వద్ద చిత్తూరు నుంచి పలమనేరు వైపు వస్తున్న ఐషర్ వాహనం ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో మల్లికార్జున్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ రెడ్డెమ్మ, వెంకటప్ప కన్నుమూశారు. మెరుగైన వైద్యం కోసం శీనప్ప అనే వ్యక్తిని పెద్దాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అతను మృతి చెందాడు. ఆటో చోదకుడు ఇషార్ బాషాతో పాటు మిగిలిన క్షతగాత్రులు చికిత్స తీసుకుంటున్నారు. గాయపడిన వారిలో నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. బాలుడికి మెరుగైన వైద్యం కోసం కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీకి పంపారు. బాధితులు బైరెడ్డిపల్లె మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన వారు ఉన్నారు.

ఇది కూడా చదవండి.

ఏపీఐఐసీ ఛైర్​పర్సన్​గా ఆర్కే రోజా..?

Intro:రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి....

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘటన ....

నార్పల మండలం మద్దలపల్లి గ్రామ సమీపంలో తాడిపత్రి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం రోడ్డు తో బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ టైరు పగిలి స్కూటర్ పై పడడంతో స్కూటర్ మీద వెళ్తున్నవారు ఇద్దరు మృత్యువాత పడి మృత దేహాలు మాంసపు ముద్దలా చెల్లా చెదురుగా పడ్డాయి రోడ్డు పై పడ్డ మృత దేహాలు లారీ కింద ఇరుక్కున్న మృత దేహాలు గుర్తు పట్టడానికి రావడం లేదు.

మృతులు తాడిమరి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన న్ శివారెడ్డి (55) , వెంకటేశ్వర గుప్తా (45) మిగతా ఇద్దరు బీహార్ కి చెందినవారు .

ఈ రోడ్డులో తరచు రోడ్డు ప్రమాదాలు జరిగి వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారని స్పీడ్ బ్రేకర్ లు వేయాలని మృతుల బంధువులు రోడ్డు పై బైఠాయించారు.
స్పీడ్ బ్రేకర్ లు వేసేంతవరకు మృత దేహాలు ఎత్తడానికి వీలు లేదన్నారు .
ఎంతో మంది ప్రాణాలు పోతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అని వాపోయారు
ఇది నేషనల్ హైవే కాబట్టి స్పీడ్ బ్రేకర్ లు వేయడానికి విలులేదన్నారు..


బైట్ 1: ఆర్ టి ఓ

బైట్ 2 : సి ఐ మధు

బైట్ 3 : మృతుని బంధువు వేణుగోపాల్ రెడ్డి




Body:శింగనమల


Conclusion:కంట్రిబ్యూటర్ ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.