ETV Bharat / state

'పటిష్ట భద్రతలో సచివాలయం ప్రశ్న పత్రాలు' - Secretariat Question Papers at thirupathi

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సచివాలయ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్నాయి. ఈ ప్రశ్నపత్రాలను తిరుపతి ఎంపీడీఓ కార్యాలయంలో భద్ర పరిచారు.

Armed Secretariat Question Papers
'పకడ్బందిగా భద్ర పరిచిన సచివాలయం ప్రశ్న పత్రాలు'
author img

By

Published : Sep 14, 2020, 8:01 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సచివాలయ రాత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు తిరుపతి చేరుకున్నాయి. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో తిరుపతికి చేరుకున్న ప్రశ్నపత్రాలను తిరుపతి ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్​లో జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, జడ్పీ సీఈఓ ప్రభాకరరెడ్డి, హెచ్ఎన్ఎన్ఎస్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో... భద్రపరచి సీలు వేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సచివాలయ రాత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు తిరుపతి చేరుకున్నాయి. విజయవాడ నుంచి ప్రత్యేక వాహనంలో తిరుపతికి చేరుకున్న ప్రశ్నపత్రాలను తిరుపతి ఎంపీడీఓ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్​లో జాయింట్ కలెక్టర్ చంద్రమౌళి, జడ్పీ సీఈఓ ప్రభాకరరెడ్డి, హెచ్ఎన్ఎన్ఎస్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో... భద్రపరచి సీలు వేశారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.