చిత్తూరు జిల్లా పుత్తూరు డిగ్రీ కళాశాలలో ఏపీ వెటర్నరీ ఫెడరేషన్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. జేడీ వెంకట్రావు ముఖ్యఅతిథులుగా హాజరై జోతి ప్రజ్వలన చేసి పోటీలు ప్రారంభించారు. సిబ్బంది వృత్తితో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలను ఓ చక్కని వ్యాయామ కార్యక్రమంగా భావించాలని సూచించారు. రెండు రోజుల పాటు జరగనున్న పోటీల్లో.. వెటర్నరీ సిబ్బంది తలపడుతున్నారు.
ఇవీ చదవండి...దేవతామూర్తుల చిత్రాలు.. భక్తులకు చెబుతున్న కథలు