ETV Bharat / state

ప్రధానితో నలుగురి భేటీకి ముహూర్తం ఖరారు

author img

By

Published : Jun 20, 2019, 7:26 PM IST

Updated : Jun 20, 2019, 9:17 PM IST

తెదేపాను వీడిన నలుగురు రాజ్యసభ సభ్యులు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.

రేపు ప్రధానితో ఆ నలుగురి ఎంపీల భేటీ


భాజపా గూటికి చేరిన ముగ్గురు తెదేపా ఎంపీలు భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిన సందర్భంగా ఎంపీలు సుజానా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో ఎంపీలు భేటీ కానున్నారు. 30 నిమిషాల పాటు మోదీతో మాట్లాడనున్నారు.


భాజపా గూటికి చేరిన ముగ్గురు తెదేపా ఎంపీలు భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పార్టీలో చేరిన సందర్భంగా ఎంపీలు సుజానా, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీతో ఎంపీలు భేటీ కానున్నారు. 30 నిమిషాల పాటు మోదీతో మాట్లాడనున్నారు.

Intro:AP_VJA_38_20_APCC_Meeting_av_R11+C7
Etv Contributor : Sathish Babu,Vijayawada
Phone : 9700505745
నోట్ : పై విజువల్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ప్రెస్ మీట్ ఫీడ్ ftp ద్వారా వచ్చింది గమనించగలరు.


Body:AP_VJA_38_20_APCC_Meeting_av_R11+C7
Etv Contributor : Sathish Babu,Vijayawada
Phone : 9700505745
నోట్ : పై విజువల్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ప్రెస్ మీట్ ఫీడ్ ftp ద్వారా వచ్చింది గమనించగలరు.


Conclusion:AP_VJA_38_20_APCC_Meeting_av_R11+C7
Etv Contributor : Sathish Babu,Vijayawada
Phone : 9700505745
నోట్ : పై విజువల్స్ కి సంబంధించిన స్క్రిప్ట్ ప్రెస్ మీట్ ఫీడ్ ftp ద్వారా వచ్చింది గమనించగలరు.
Last Updated : Jun 20, 2019, 9:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.