ETV Bharat / state

రాజ్యాంగ హక్కును కాలరాస్తున్న వైకాపా రౌడీలు: నారా లోకేశ్

ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు... దాన్ని వైకాపా రౌడీలు కాలరాస్తున్నారు.                                                                                                                              -ట్విట్టర్​లో  మంత్రి లోకేశ్

నారా లోకేశ్
author img

By

Published : Mar 16, 2019, 7:50 PM IST

Updated : Mar 16, 2019, 8:00 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరవేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో తిక్కారెడ్డితోపాటు మరో ఏఎస్​ఐ గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన లోకేశ్ ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని వ్యాఖ్యనించారు. దాన్ని వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

  • మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డి, మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు. pic.twitter.com/QxtibHzZpF

    — Lokesh Nara (@naralokesh) 16 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కర్నూలు జిల్లా మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరవేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో తిక్కారెడ్డితోపాటు మరో ఏఎస్​ఐ గాయపడ్డారు.ఈ ఘటనపై స్పందించిన లోకేశ్ ప్రచారం చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని వ్యాఖ్యనించారు. దాన్ని వైసీపీ రౌడీలు కాలరాస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

  • మంత్రాలయంలో పార్టీ జెండా ఎగరేయడానికి వెళ్ళిన తెదేపా అభ్యర్థి తిక్కారెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో తిక్కారెడ్డి, మరో ఏఎస్ఐ గాయపడ్డారు. ప్రచారం చేసుకోవడమనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని కూడా కాలరాస్తున్నారు ఈ వైసీపీ రౌడీలు. pic.twitter.com/QxtibHzZpF

    — Lokesh Nara (@naralokesh) 16 March 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chennai (Tamil Nadu), Mar 16 (ANI): Tamil Nadu Chief Minister Edappadi K Palaniswami met Desiya Murpokku Dravida Kazhagam (DMDK) chief Captain Vijayakanth in Chennai today. Both the leaders met each other ahead of the Lok Sabha elections. The alliance between Captain Vijayakanth's DMDK and the AIADMK-led National Democratic Alliance (NDA) was announced on March 10.
Last Updated : Mar 16, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.