ETV Bharat / state

గుంటూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో రీ పోలింగ్?? - ec

గుంటూరు జిల్లాలో 2 పోలింగ్ కేంద్రాల పరిధిలో మళ్లీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు... సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు.

గోపాల కృష్ణ ద్వివేది
author img

By

Published : Apr 12, 2019, 7:58 PM IST

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో.. రీ పోలింగ్ కు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. గుంటురు పశ్చిమ నియోజకవర్గం 244 వ కేంద్రం, నరసరావుపేటలోని 94 వ కేంద్రంలో మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదన పంపినట్టు వెల్లడించారు. గుంటూరు కలెక్టరు చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్న ద్వివేది.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కీలక నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా పరిధిలోని 2 పోలింగ్ కేంద్రాల్లో.. రీ పోలింగ్ కు సీఈసీకి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. గుంటురు పశ్చిమ నియోజకవర్గం 244 వ కేంద్రం, నరసరావుపేటలోని 94 వ కేంద్రంలో మరోసారి ఎన్నిక నిర్వహించేందుకు ప్రతిపాదన పంపినట్టు వెల్లడించారు. గుంటూరు కలెక్టరు చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్న ద్వివేది.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.

New Delhi, Apr 12 (ANI): A man slits his hand today at the Supreme Court (SC) premises in Delhi. The actual cause of the incident is yet to be known. More details are awaited.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.