ETV Bharat / state

పాలీసెట్-2019 ఫలితాలు విడుదల - technical education

పాలీసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. 82 శాతం బాలురు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు.

పాలీసెట్-2019 ఫలితాలు విడుదల
author img

By

Published : May 9, 2019, 1:39 PM IST

పాలీసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. పాలీసెట్‌ ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికల ఉత్తీర్ణత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలున్నారు. రాష్ట్రంలో మొత్తం 295 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 75వేల 971 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24న కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. జూన్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.

మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు...
మొదటి ర్యాంకు చింత శివ మాధవ్(తూర్పుగోదావరి), రెండో ర్యాంకు ఫణి హేరంభనాథ్(గుంటూరు‌), మూడో ర్యాంకు చందనం విష్ణు వివేక్‌(తూర్పుగోదావరి), నాలుగో ర్యాంకు ఎల్.ఎస్.చైత్ర(పశ్చిమగోదావరి) ఐదో ర్యాంకు ఆకెళ్ల వి.ఎస్.శ్రీనివాస్(పశ్చిమగోదావరి), ఆరో ర్యాంకు లింగాల ఎస్.ఆర్.అనంత్(పశ్చిమగోదావరి), ఏడో ర్యాంకు చందన వి.ఎన్.హిరణ్మయి(తూర్పుగోదావరి), ఎనిమిదో ర్యాంకు వాడపల్లి ఎస్.ఆదిత్య(తూర్పుగోదావరి), తొమ్మిదో ర్యాంకు అప్పరి హర్షిత(పశ్చిమగోదావరి), పదో ర్యాంకు పితాని గుణ(పశ్చిమగోదావరి).

పాలీసెట్-2019 ఫలితాలు విడుదల

పాలీసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. పాలీసెట్‌ ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికల ఉత్తీర్ణత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలున్నారు. రాష్ట్రంలో మొత్తం 295 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 75వేల 971 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24న కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. జూన్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.

మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు...
మొదటి ర్యాంకు చింత శివ మాధవ్(తూర్పుగోదావరి), రెండో ర్యాంకు ఫణి హేరంభనాథ్(గుంటూరు‌), మూడో ర్యాంకు చందనం విష్ణు వివేక్‌(తూర్పుగోదావరి), నాలుగో ర్యాంకు ఎల్.ఎస్.చైత్ర(పశ్చిమగోదావరి) ఐదో ర్యాంకు ఆకెళ్ల వి.ఎస్.శ్రీనివాస్(పశ్చిమగోదావరి), ఆరో ర్యాంకు లింగాల ఎస్.ఆర్.అనంత్(పశ్చిమగోదావరి), ఏడో ర్యాంకు చందన వి.ఎన్.హిరణ్మయి(తూర్పుగోదావరి), ఎనిమిదో ర్యాంకు వాడపల్లి ఎస్.ఆదిత్య(తూర్పుగోదావరి), తొమ్మిదో ర్యాంకు అప్పరి హర్షిత(పశ్చిమగోదావరి), పదో ర్యాంకు పితాని గుణ(పశ్చిమగోదావరి).

Intro:ap_tpg_81_9_sivalayanikiviralalu_ab_c14


Body:దెందులూరు మండలం గంగన్నగూడెం లోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి దాతలు లక్షా 7 వేల రూపాయలు విరాళంగా అందించారు సుబ్బారావు నాగరత్న జ్ఞాపకార్థం వారి కుమార్తెలు చింతమనేని ఉషారాణి ముసునూరు సీతామహాలక్ష్మి రాటకొండ విజయలక్ష్మి కుమారుడు నాగభూషణం లక్ష రూపాయలు శాఖమూరి నవ్య సీతారామయ్య 40 844 రూపాయలు శాఖమూరి సీతారామాంజనేయులు 11000 వేపూరి మౌనిక 10116 బోయపాటి సత్యనారాయణ 10000 జల్లిపల్లి అఖిల్ బాబు 5116 రూపాయలు రూపాయలు విరాళంగా అందించారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.