ETV Bharat / state

మేనిఫెస్టో కమిటీ భేటీ

author img

By

Published : Mar 8, 2019, 2:21 PM IST

అమరావతి ప్రజావేదికలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దనుంది. రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ప్రధాన అజెండాగా నివేదికను సిద్ధం చేయనుంది

యనమల రామకృష్ణుడు

అమరావతి ప్రజావేదికలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోకు తుదిమెరుగులుదిద్దనుంది. రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ప్రధాన అజెండాగా నివేదికను సిద్ధం చేయనుంది. మరో ఒకటిరెండు భేటీలతో మేనిఫెస్టోను ఖరారు చేసి అధినేత చంద్రబాబుకు అందజేయనున్నారు. సమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి.అనురాధ, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్యేలు, కమీటీ సభ్యులు పాల్గొన్నారు.

అమరావతి ప్రజావేదికలో యనమల రామకృష్ణుడు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. 2019 ఎన్నికల మేనిఫెస్టోకు తుదిమెరుగులుదిద్దనుంది. రైతు, మహిళ, యువత, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూర్చడమే ప్రధాన అజెండాగా నివేదికను సిద్ధం చేయనుంది. మరో ఒకటిరెండు భేటీలతో మేనిఫెస్టోను ఖరారు చేసి అధినేత చంద్రబాబుకు అందజేయనున్నారు. సమావేశంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు, నక్కా ఆనందబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ స్వాతిరాణి, అధికార ప్రతినిధి పి.అనురాధ, మాజీ మంత్రి పుష్పరాజ్, ఎమ్మెల్యేలు, కమీటీ సభ్యులు పాల్గొన్నారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.