ETV Bharat / state

ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి..డీఎస్సీ-2008 అభ్యర్థులు - dsc students andolana

తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ డీఎస్సీ-2008 అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. మా సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి..డీఎస్సీ-2008 అభ్యర్థులు
author img

By

Published : Jul 7, 2019, 9:24 AM IST

Updated : Jul 7, 2019, 9:46 AM IST

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. తమను సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల్లో నియమించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జల్లాల్లో ఉన్న 4వేల657మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పదేళ్లుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసేందుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

మరోవైపు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని గోపాలమిత్రలు మూడురోజులుగా సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా.. ఉద్యోగభద్రత లేదని గోపాల మిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమను నియమించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. సీఎం ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద డీఎస్సీ 2008 అభ్యర్థుల ఆందోళన చేపట్టారు. తమను సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాల్లో నియమించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జల్లాల్లో ఉన్న 4వేల657మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. పదేళ్లుగా పోరాడుతున్నా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలిసేందుకు సీఎం జగన్ అనుమతి ఇవ్వాలని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

మరోవైపు తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని గోపాలమిత్రలు మూడురోజులుగా సీఎం జగన్ నివాసం వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా.. ఉద్యోగభద్రత లేదని గోపాల మిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో తమను నియమించాలని గోపాలమిత్రలు కోరుతున్నారు. సీఎం ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ప్లకార్డుల ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

Intro:Ap_Vsp_36_07Tourism ga_K.lova_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లాలో పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వీటల్లో కల్యాణపులోవ జలాశయం ఒకటి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ఈ ప్రాంతం ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో. బాగుంటుంది.
వాయిస్ వోవర్... చుట్టూ కొంబలు. వాటిపచ పరదా పర్చినట్లుగా పచ్చ టి చెట్లు. కొండలపై వెండివాన కురుస్తున్నట్లుగా తెల్లటి మబ్బులు సోయగాలతో కనువిందు చేస్తాయి.
బైట్: సత్తబాబు
జలాశయానికి తూర్పన గౌరీశ్వరాలయం ఉంది. ఏటా ఇక్కడ మహాశివరాత్రి కి పోతురాజు బాబు జాతర పేరిట ఘనంగా ఉత్సవాలు చేస్తారు. లక్షలాది మంది భక్తులు వస్తారు. పండుగ రోజే కాకుండా మిగిలిన రోజు లలో కూడా జనం ఈ ప్రాంతాన్ని చూసేందుకు వస్తుంటారు. పిక్నిక్ ల సమయంలో చాలా సందడి నెలకొంటుంది. కొత్తగా పెళ్లయిన నూతన వధూవరులు కల్యాణలోవకు విహారాన్ని వస్తుంటారు.
బైట్స: 1
2
జిల్లా లో పర్యాటక ప్రాంతాలుగా విశాఖ, గిరిజన ప్రాంతలే అని అనుకుంటారు. మైదాన ప్రాంతంలో నూ కమనీయ దృశ్యాలు కలిగిన కల్యాణలోవ జలాశయం వంటి సుందర ప్రదేశాలు ఉన్నాయి వీటిపై సంబంధిత మంత్రి చొరవ తీసుకుని అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.



Body:చోడవరం


Conclusion:8008574733
Last Updated : Jul 7, 2019, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.