ETV Bharat / state

మర్తాడులో ఇద్దరు చిన్నారులు అదృశ్యం - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా మర్తాడు గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో... పోలీసులు గాలిస్తున్నారు.

మర్తాడులో ఇద్దరు చిన్నారులు అదృశ్యం
మర్తాడులో ఇద్దరు చిన్నారులు అదృశ్యం
author img

By

Published : Oct 7, 2020, 10:03 PM IST

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గ్రామానికి చెందిన మోక్షజ్ఞ (3), శశిధర్ (6) కు... వారి చిన్నాన్న చిరుతిండ్లు కొనిపెట్టి... ఇంటివద్ద వదిలివెళ్ళారు.

కానీ... పిల్లలు ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. గ్రామానికి చెందిన మోక్షజ్ఞ (3), శశిధర్ (6) కు... వారి చిన్నాన్న చిరుతిండ్లు కొనిపెట్టి... ఇంటివద్ద వదిలివెళ్ళారు.

కానీ... పిల్లలు ఇంటి దగ్గర కనిపించకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఉపరితల ఆవర్తనాలతో దక్షిణ కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.