ETV Bharat / state

ప్రజాస్వామ్యానికి ఇవాళ బ్లాక్ డే: తెదేపా ఎమ్మెల్సీలు

author img

By

Published : Jan 27, 2020, 8:56 PM IST

మండలి రద్దుపై వైకాపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెదేపా ఎమ్మెల్సీలు విమర్శిచారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చీకటి రోజని అభివర్ణించారు.

తెదేపా ఎమ్మెల్సీలు
తెదేపా ఎమ్మెల్సీలు
తెదేపా ఎమ్మెల్సీలు

మండలి రద్దుపై ఏకపక్షనిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్​డేగా అభివర్ణించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమన్నారు. మండలిని పునరుద్ధరించాలని 5 రాష్ట్రాలు కోరుతుంటే..వైకాపా ప్రభుత్వం మాత్రం రద్దు నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ... ఈ రోజు జరిగిన శాసనసభకు 18 మంది వైకాపా సభ్యులు గైర్హాజరయ్యారన్నారు. వారంతా మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించినట్లేనని వ్యాఖ్యానించారు.

తెదేపా ఎమ్మెల్సీలు

మండలి రద్దుపై ఏకపక్షనిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్​రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి నేడు బ్లాక్​డేగా అభివర్ణించారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాక అసెంబ్లీలో చర్చించడం అనైతికమన్నారు. మండలిని పునరుద్ధరించాలని 5 రాష్ట్రాలు కోరుతుంటే..వైకాపా ప్రభుత్వం మాత్రం రద్దు నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. మరో ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ... ఈ రోజు జరిగిన శాసనసభకు 18 మంది వైకాపా సభ్యులు గైర్హాజరయ్యారన్నారు. వారంతా మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించినట్లేనని వ్యాఖ్యానించారు.

ఇదీచదవండి

'ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.