ETV Bharat / state

ఏటీఎం చోరీకి విఫలయత్నం - వజ్రాలపేట ఏక్సిస్ బ్యాంక్ ఏటీఎం చోరీ

ఏటీఎంను పగులగొట్టి డబ్బు దోచేద్దాం అనుకున్నారు ఆ దుండగలు... అనుకున్నట్లే పని మెుదలుపెట్టారు. గ్యాస్ కట్టర్​తో ఏటీఎంను తెరవటానికి ప్రయత్నిస్తుండగా, సైరన్ మోగటంతో పరారయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగింది.

atm robbery
కాలిబూడిదైన కరెన్సీ నోట్లు
author img

By

Published : Jan 16, 2020, 10:50 AM IST

Updated : Jan 16, 2020, 11:09 AM IST

కాలిబూడిదైన కరెన్సీ నోట్లు

అనంతపురం జిల్లా పెనుకొండ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కటర్​తో ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. హెడ్ ఆఫీస్​లో సైరన్ ​మోగటంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎంలో మంటలు గమనించి అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయలేని కారణంగా ఏటీఎంలోని నగదు పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం ఏటీఎంలో ఏడు లక్షల నగదు ఉంచినట్లు బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం సెలవు కావడంతో ఎంత మేరకు నగదు ఉపసంహరించుకున్నారు.. ఎంత మేరకు డిపాజిట్ చేశారు.. అన్న వివరాలు తేలాలంటే ఒక రోజు సమయం పడుతుందని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలకే ఏటీఎం వద్దకు వచ్చినా.. మంటలను అదుపు చేయడానికి బ్యాంకు వారు అనుమతి ఇవ్వని కారణంగా ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. ఘటనపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత

కాలిబూడిదైన కరెన్సీ నోట్లు

అనంతపురం జిల్లా పెనుకొండ లోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. గ్యాస్ కటర్​తో ఏటీఎంను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. హెడ్ ఆఫీస్​లో సైరన్ ​మోగటంతో పరారయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏటీఎంలో మంటలు గమనించి అదుపు చేశారు. సకాలంలో మంటలను అదుపు చేయలేని కారణంగా ఏటీఎంలోని నగదు పూర్తిగా కాలిపోయింది. మంగళవారం సాయంత్రం ఏటీఎంలో ఏడు లక్షల నగదు ఉంచినట్లు బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం సెలవు కావడంతో ఎంత మేరకు నగదు ఉపసంహరించుకున్నారు.. ఎంత మేరకు డిపాజిట్ చేశారు.. అన్న వివరాలు తేలాలంటే ఒక రోజు సమయం పడుతుందని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది నాలుగు గంటలకే ఏటీఎం వద్దకు వచ్చినా.. మంటలను అదుపు చేయడానికి బ్యాంకు వారు అనుమతి ఇవ్వని కారణంగా ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. ఘటనపై పెనుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి: మడకశిరలో 82 కిలోల వెండి పట్టివేత

Intro:ap_atp_56_16_atm_chorie_viphalam_ap10099
Date;16-1-2020
Center:penukonda
Contributor:c.a.naresh
Cell:9100020922
Emp id:ap10099
ఏటీఎం చోరీకి విఫల యత్నం
అనంతపురం జిల్లా పెనుకొండలోని వజ్రాలపేటలో ఉన్న యాక్సిస్ బ్యాంకు ఏటీఎం చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం లో రాత్రి దుండగులు ఏటీఎంను పగలగొట్టే ప్రయత్నం చేశారు . అయితే అక్కడ బ్యాంకు సైరణు మోగడంతో దుండగులు పరారైనట్లు సిబ్బంది పేర్కొన్నారు . నగదు ఎంత మొత్తం పోయిందని అధికారులు వచ్చేంతవరకు తెలియదని వారు వివరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు . .Body:ap_atp_56_16_atm_chorie_viphalam_ap10099Conclusion:ap_atp_56_16_atm_chorie_viphalam_ap10099
Last Updated : Jan 16, 2020, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.