ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - young man died of electrocution news update

కొబ్బరి చెట్టు ఆకులు నరకడానికి వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. విద్యుదఘాతానికి గురైన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మంజునాథ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

young man died
విద్యుదాఘతంతో యువకుడు మృతి
author img

By

Published : Jul 28, 2020, 12:30 PM IST


అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో మంజునాథ అనే యువకుడు కొబ్బరి చెట్టు ఆకులు నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కిందపడిన అతడిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఇవీ చూడండి...


అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో మంజునాథ అనే యువకుడు కొబ్బరి చెట్టు ఆకులు నరుకుతుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. కిందపడిన అతడిని చికిత్స నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.

ఇవీ చూడండి...

పెళ్లైన నాలుగురోజులకై యువకుడు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.