అనంతపురం జిల్లా సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు ట్రస్టు నూతనంగా నిర్మించిన విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని ఎల్వీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా ..భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని ..అందులో జరిగే సమీక్షలో సత్యసాయి వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తరువాత మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నాంతరం... సత్యసాయి సేవా కార్యక్రమాలపై ట్రస్టు సభ్యులతో చర్చించారు.
సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో విభాగాన్ని ప్రారంభించిన ..సీఎస్.
సత్యసాయి ట్రస్టు ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.
![సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో విభాగాన్ని ప్రారంభించిన ..సీఎస్.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4313174-165-4313174-1567397060706.jpg?imwidth=3840)
అనంతపురం జిల్లా సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు ట్రస్టు నూతనంగా నిర్మించిన విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని ఎల్వీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా ..భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని ..అందులో జరిగే సమీక్షలో సత్యసాయి వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తరువాత మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నాంతరం... సత్యసాయి సేవా కార్యక్రమాలపై ట్రస్టు సభ్యులతో చర్చించారు.
ఇదీచూడండి.ఆ కళాశాల అంతా సౌర వెలుగుల సౌరభం
ap_vsp_71_02_durga_ganapati_pooja_av_AP10148
( ) విశాఖ సీతంపేట లోని దుర్గా గణపతి దేవస్థానం లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయాన్నే ఆలయ పూజారులు నారికేళ పానీయం, పెరుగు తదితర ద్రవ్యాలతో దుర్గా గణపతి కి అభిషేకం నిర్వహించారు.
Body:దుర్గా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ నెల రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు.
Conclusion:ఆలయ కమిటీ నిర్వాహకుడు కే కే రాజు ఈ సందర్భంగా దుర్గ గణపతి అభిషేక ఉత్సవానికి హాజరై హారతిని అందుకున్నారు.