ETV Bharat / state

కోడెలది ముమ్మాటికీ రాజకీయహత్యే: పల్లె రఘునాథ్​ రెడ్డి

author img

By

Published : Sep 18, 2019, 3:22 PM IST

శాసనసభ మాజీ స్పీకర్​ కోడెలది ముమ్మాటికి రాజకీయ హత్యేనని తెదేపా నాయకులు ఆరోపించారు. శివప్రసాదరావును ఆత్మహత్యకు పురిగొల్పేలా హింసించారని మండిపడ్డారు. అనంతపురం తెదేపా కార్యాలయంలో కోడెల సంతాప సభ నిర్వహించారు.

పరిటాల సునీత
అనంతపురంలో కోడెల సంతాప సభ
కోడెల ఆత్మహత్య చేసుకునేవరకూ..వైకాపా ప్రభుత్వం మానసికంగా వేధించిందని..తెదేపా నాయకులు ఆరోపించారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్​ సంతాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్​ హాజరయ్యారు. ప్రభుత్వ అరాచకాలు, అక్రమ కేసుల వల్లే కోడెల బలవన్మరణం చెందారని ఆవేదన చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని జిల్లా అధ్యక్షుడు పార్థసారథి వాపోయారు.

ఇవీ చదవండి....తెదేపా శవరాజకీయాలు చేస్తోంది: హోం మంత్రి సుచరిత

అనంతపురంలో కోడెల సంతాప సభ
కోడెల ఆత్మహత్య చేసుకునేవరకూ..వైకాపా ప్రభుత్వం మానసికంగా వేధించిందని..తెదేపా నాయకులు ఆరోపించారు. అనంతపురం పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్​ సంతాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్​ హాజరయ్యారు. ప్రభుత్వ అరాచకాలు, అక్రమ కేసుల వల్లే కోడెల బలవన్మరణం చెందారని ఆవేదన చెందారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని జిల్లా అధ్యక్షుడు పార్థసారథి వాపోయారు.

ఇవీ చదవండి....తెదేపా శవరాజకీయాలు చేస్తోంది: హోం మంత్రి సుచరిత

Intro:


Body:Ap-tpt-77-18-Vidyutth se pariseelana-Av-Ap10102


చిత్తూరు జిల్లాలో నిర్మాణాలు పూర్తి చేసుకున్న తంబళ్లపల్లె, చౌడేపల్లె, పరి కి దోన 33/ 11 కెవి విద్యుత్తు ఉప కేంద్రాలను జిల్లా విద్యుత్ ఎస్ ఈ వెంకట చలపతి ఇవాళ పరిశీలించారు తంబాలపల్లి విద్యుత్తు ఉపకేంద్రం లో ఆయన ఎక్యుప్ మెంట్ టెస్టింగ్ నిర్వహించారు. త్వరలో ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవం నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో విద్యుత్ కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆయన వెంట ఈ ఈ లు,
డి ఈ లు, ఏ ఈ లు పాల్గొన్నారు.


R.sivaReddy kit no 863 tbpl
8008574616


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.