ETV Bharat / state

ఆరోగ్యంపై అవగాహన..ఈరోడ్​ యువకుడు సైకిల్​ యాత్ర

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్​ యాత్రను చేస్తున్నాడు తమిళనాడుకు చెందిన విగ్నేష్​ అనే యువకుడు. ప్రస్తుతం తన యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లకి చేరుకున్నాడు.

author img

By

Published : Oct 5, 2019, 9:07 PM IST

Updated : Oct 5, 2019, 10:18 PM IST

ఈరోడ్​ యువకుడు... సైకిల్​ యాత్ర చేస్తున్నాడు

సైకిల్​ తొక్కడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని తెలియజేసేందుకు తమిళనాడుకు చెందిన విగ్నేష్​ అనే యువకుడు సైకిల్​ యాత్ర చేపట్టాడు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారికి తన ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాడు. ఇది తన చిరకాల కోరిక అన్నారు. మోటార్​ సైకిల్​ని వదిలి సైకిల్​ ప్రయాణం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో సైకిల్​ యాత్రను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతి రోజు 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించాడు. 3,500 కిలో మీటర్ల ప్రయాణంలో ప్రస్తుతం 2,500 కి.మీ సైకిల్​ యాత్రను పూర్తి చేశానని తెలిపాడు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహం వల్ల సంతోషంగా యాత్ర నిర్వహిస్తున్నానని తెలిపాడు.

ఈరోడ్​ యువకుడు... సైకిల్​ యాత్ర చేస్తున్నాడు

సైకిల్​ తొక్కడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని తెలియజేసేందుకు తమిళనాడుకు చెందిన విగ్నేష్​ అనే యువకుడు సైకిల్​ యాత్ర చేపట్టాడు. కశ్మీర్​ నుంచి కన్యాకుమారికి తన ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాడు. ఇది తన చిరకాల కోరిక అన్నారు. మోటార్​ సైకిల్​ని వదిలి సైకిల్​ ప్రయాణం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో సైకిల్​ యాత్రను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతి రోజు 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించాడు. 3,500 కిలో మీటర్ల ప్రయాణంలో ప్రస్తుతం 2,500 కి.మీ సైకిల్​ యాత్రను పూర్తి చేశానని తెలిపాడు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహం వల్ల సంతోషంగా యాత్ర నిర్వహిస్తున్నానని తెలిపాడు.

ఈరోడ్​ యువకుడు... సైకిల్​ యాత్ర చేస్తున్నాడు

ఇదీ చదవండి :

ప్లాస్టిక్ వద్దు.. పర్యావరణ పరిరక్షణే ముద్దు..!

Intro:ఫిట్ ఇండియా అంశం లోని భాగంగా భారత దేశమంతా తిరిగి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం నా ధ్యేయం.


Body: 39 సం. వయసు నుండి ఇప్పటికీ 50 సంవత్సరాలు అవుతున్న ప్రతి రాష్ట్రం తిరుగుతూ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్నారు.
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలో బెంగళూరుకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి బెంగళూరు నుండి కాశీ వరకు నడక యాత్ర నిర్వహిస్తున్నాడు
ఈ నడక యాత్ర అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున బెంగళూరు నుండి యాత్ర నిర్వహించి ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 1850 కిలోమీటర్ల యాత్రను నిర్వహిస్తున్నారని ప్రతిరోజూ 60 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చేస్తున్నారు.

ఈ నడక ముఖ్య ఉద్దేశం ఫిట్ ఇండియా నిర్వహించిన అంశంపై భారతదేశంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యం కాపాడుకొనుటకు ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్, స్విమ్మింగ్, యోగ. ఇలాంటి వ్యాయామాల పై అందరు తెలుసుకుని ప్రతి రోజు పాటించలనే నా ముఖ్య ఉద్దేశం.

భారతదేశంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని అనారోగ్యాలకు ఎవరు గురికాకూడఉండాలి.




Conclusion:R.Ganesh
RPD(ATP)
cell:9440130913
Last Updated : Oct 5, 2019, 10:18 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.