ETV Bharat / state

క్వారంటైన్​లో సత్యసాయి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది - పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రం

సత్యసాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బంది, నలుగురు సేవాదళ్ సభ్యులను అనంతపురం జిల్లా పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు.

satyasai hospital doctors and staff in puttaparthi quarantine centre in ananthapuram district
క్వారంటైన్​లో సత్యసాయి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది
author img

By

Published : Apr 23, 2020, 12:26 PM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రంలో 10 మంది ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సత్యసాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బంది, నలుగురు సేవాదళ్‌ సభ్యులను పుట్టపర్తిలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచామని వైద్యురాలు నివేదిత తెలిపారు. ఇక్కడ మొత్తం 21 మంది ఉన్నారన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి, 10 మంది నమూనాలను సేకరిస్తామని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి:

అనంతపురం జిల్లా పుట్టపర్తి క్వారంటైన్ కేంద్రంలో 10 మంది ఆరోగ్యాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సత్యసాయి ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులు, నలుగురు సిబ్బంది, నలుగురు సేవాదళ్‌ సభ్యులను పుట్టపర్తిలోని క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచామని వైద్యురాలు నివేదిత తెలిపారు. ఇక్కడ మొత్తం 21 మంది ఉన్నారన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను పరీక్షించి, 10 మంది నమూనాలను సేకరిస్తామని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి:

హిందూపురంలో కలవరం.. జిల్లాలో సగానికి పైగా కేసులు అక్కడే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.