ETV Bharat / state

ఇసుక తరలింపుంలో ట్రాక్టర్​ యజమానులు, గ్రామస్థుల మధ్య వివాదం - neelam palli sand issue latest news

​​​​​​​అనంతపురం జిల్లా నీలంపల్లిలో ఇసుక తరలింపు విషయంలో వాగ్వాదం నెలకొంది. ఇసుక తరలిస్తోన్న ట్రాక్టర్స్​ను స్థానికులు అడ్డుకున్నారు. వీరి ఆందోళనతో ట్రాక్టర్స్​ యజమానులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు చొరవతో గొడవ సద్దుమణిగింది.

sand-issue-in-ananthapuram-neelam-palli
sand-issue-in-ananthapuram-neelam-palli
author img

By

Published : Nov 28, 2019, 11:55 AM IST

ఇసుక తరలింపుంలో యజమానులు, గ్రామస్థుల మధ్య గొడవ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ యజమానులను... స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో ట్రాక్టర్స్ యజమానులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...స్థానికులు ఆరోపించారు.

ఇసుక తరలింపుంలో యజమానులు, గ్రామస్థుల మధ్య గొడవ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ యజమానులను... స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో ట్రాక్టర్స్ యజమానులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...స్థానికులు ఆరోపించారు.

ఇవీ చదవండి:

నిజాయతీకి బదిలీ బహుమానం-ఖేమ్కా.. 53వ సారి

Intro:కొలిక్కి రాని ఇసుక వివాదం...

పట్టించుకోని అదికార యంత్రాంగం...

బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో ఇసుక తరలించకూడదని అడ్డుకున్న గ్రామస్తులు ,తరలిస్తామని ట్రాక్టర్స్ యజమానులు ఇరువురు మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.కొలిక్కి రాని ఇసుక వివాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.ఇప్పటికయినా ఉన్నతాదికారులు స్పందించి ఇసుక రీచ్ ను అపాలని గ్రామస్తులు అడ్డుకున్నారు.నాలుగు రోజులుగా ఈ ఘర్షణ జరుగుతున్న అదికారుల్లో మాత్రం చర్యలు తీసుకోలేదు అని వాపోతున్నారు.


Body:శింగనమల


Conclusion:కాంట్రిబ్యుటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.