ETV Bharat / state

'నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులు సీజ్​' - diwakar travels buses siezed in ananthapuram

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులను అనంతపురం జిల్లాలో ఆర్టీఏ అధికారులు సీజ్​ చేశారు. మొత్తం 10 బస్సులను సీజ్​ చేయగా... వాటిలో 8 వాహనాలు మాజీ ఎంపీ జేసీ దివాకర్​ రెడ్డికి చెందినవే ఉన్నాయి.

'నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులు సీజ్​'
author img

By

Published : Oct 17, 2019, 10:46 PM IST

'నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులు సీజ్​'

అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న దివాకర్​ ట్రావెల్స్​ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్​ చేశారు. బుధవారం ఉదయం నుంచి నిరంతరాయంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్​కు చెందిన మొత్తం పది బస్సులను సీజ్ చేయగా... వాటిలో ఎనిమిది బస్సులు మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డికి చెందినవే ఉన్నాయి. వీటిలో చాలా బస్సులను స్టేజ్ క్యారియర్లుగా నడుపుతుండగా, అనుమతి తీసుకున్నపుడు ఉన్న సీట్లకంటే అదనంగా సీట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. పర్మిట్​లో తీసుకున్న సమయానికి బదులు వేరే సమయానికి నడుపుతుండడం కూడా తనిఖీల్లో వెలుగు చూసింది. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులను పిలిపించి వారిని గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.

'నిబంధనలకు విరుద్ధంగా నడుపుతోన్న బస్సులు సీజ్​'

అనంతపురం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతోన్న దివాకర్​ ట్రావెల్స్​ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్​ చేశారు. బుధవారం ఉదయం నుంచి నిరంతరాయంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్స్​కు చెందిన మొత్తం పది బస్సులను సీజ్ చేయగా... వాటిలో ఎనిమిది బస్సులు మాజీ ఎంపీ జెసీ దివాకర్ రెడ్డికి చెందినవే ఉన్నాయి. వీటిలో చాలా బస్సులను స్టేజ్ క్యారియర్లుగా నడుపుతుండగా, అనుమతి తీసుకున్నపుడు ఉన్న సీట్లకంటే అదనంగా సీట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. పర్మిట్​లో తీసుకున్న సమయానికి బదులు వేరే సమయానికి నడుపుతుండడం కూడా తనిఖీల్లో వెలుగు చూసింది. అయితే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులను పిలిపించి వారిని గమ్య స్థానాలకు చేరుస్తున్నారు.

ఇదీ చూడండి:

''సీపీఎస్ రద్దుకు ఐక్యంగా కృషి చేస్తాం''

Intro:కొనసాగుతున్న బోటు వెలికితీత పనులు. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద బోటు వెలికితీత పనులను గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యాయి. బోటుకు లంగర్ తగులుకోవడంతో ధర్మాడి సత్యం బృందం అధికారులకు సమాచారం అందించారు. గురువారం మధ్యాహ్నానికి కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ అక్కడకు చేరుకున్నారు. ఆయన పర్యవేక్షణలో బోటు చుట్టూ ఇనుప రోపులు వేసి ప్రొక్లెయినర్ సహాయంతో బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభించారు.


Body:యతీరాజులు, గోకవరం, జగ్గంపేట, తూర్పుగోదావరి జిల్లా


Conclusion:8008622066
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.