ETV Bharat / state

భోగాదమ్మ గుడికి రోడ్డు నిర్మాణం ప్రారంభం - road for bogadamma temple anantha puram district

అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద ఉన్న భోగాదమ్మ గుడికి... రహదారి పనులు ప్రారంభమయ్యాయి. రహదారి పనులు ప్రారంభించడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

భోగాదమ్మ గుడికి రోడ్డు పనులు ప్రారంభం... ఆనందంలో భక్తులు
భోగాదమ్మ గుడికి రోడ్డు పనులు ప్రారంభం... ఆనందంలో భక్తులు
author img

By

Published : Dec 11, 2019, 3:02 PM IST

భోగాదమ్మ గుడికి రోడ్డు నిర్మాణం ప్రారంభం

అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద ఉన్న భోగాదమ్మ గుడికి... రహదారి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో రోడ్డు ఏర్పాటు చేయాలని భక్తులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకపోయింది. సమస్యను గుర్తించిన గాండ్లపెంట తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి నిర్మాణానికి ముందుకు వచ్చారు. రోడ్డు నిర్మాణంతో.. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరగనుందని గ్రామస్తులు చెబుతున్నారు.

భోగాదమ్మ గుడికి రోడ్డు నిర్మాణం ప్రారంభం

అనంతపురం జిల్లా గాండ్లపెంట వద్ద ఉన్న భోగాదమ్మ గుడికి... రహదారి పనులు ప్రారంభమయ్యాయి. గతంలో రోడ్డు ఏర్పాటు చేయాలని భక్తులు, గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకపోయింది. సమస్యను గుర్తించిన గాండ్లపెంట తెదేపా మండల అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి నిర్మాణానికి ముందుకు వచ్చారు. రోడ్డు నిర్మాణంతో.. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య మరింత పెరగనుందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

రోడ్డుపై గుంత ఉందా...? అయితే ఓ సెల్ఫీ కొట్టండి!

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_11_Road_For_Bogadamma_Temple_AV_AP10004Body:అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం సాధువులోల్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న భోగాదమ్మ గుడికి కి రహదారి పనులు ప్రారంభమయ్యాయి. దట్టమైన అటవీప్రాంతంలో ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి అందాల మధ్య గ్రామ దేవత బోగాదమ్మ కొలువై ఉంది. అమ్మవారి దర్శనానికి గాండ్లపెంట తో పాటు పరిసర మండలాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఏడాదికోసారి అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏడు కిలోమీటర్ల మేర పూర్తిగా అటవీ ప్రాంతంలో అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. భోగాదమ్మ గుడికి రహదారిని ఏర్పాటు చేయాలని భక్తులు ,పరిసర గ్రామాల వాసులు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేకపోయింది. గుడికి వెళ్లే మార్గంలో నివాసాలు లేనందున రహదారి ఏర్పాటుకు నిధులు మంజూరు చేయలేమని అధికారులు తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. అమ్మవారి ఇ దర్శనానికి వెళ్లే బత్తుల అవస్థలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ గాండ్లపెంట మండల అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి రహదారి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. తెదేపా కార్యకర్తలు పరిసర గ్రామాలకు చెందిన అమ్మవారి భక్తులతో రహదారి ఏర్పాటు పనులను ప్రారంభించారు. రోడ్డు సదుపాయం అందుబాటులోకి వస్తే అమ్మవారి దర్శనానికి వెళ్లే వారి సంఖ్య మరింత పెరగనుందని గ్రామస్తులు అంటున్నారు.Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.