ETV Bharat / state

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ - కదిరిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ద్విచక్ర వాహన ర్యాలీ

శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది.

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ
author img

By

Published : Nov 25, 2019, 5:37 PM IST

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ

రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నీటి వాటాలను పెంచాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్​ చేసింది. ఆ పార్టీ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ అనంతపురం జిల్లా కదిరికి చేరుకుంది. కర్నూలులో చేపట్టిన ఈ ప్రదర్శన చిత్తూరు జిల్లాలో ముగియనుంది. శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలంటూ పార్టీ సభ్యులు డిమాండ్​ చేశారు. రాజధాని, హైకోర్టు నిర్మాణ విషయంలో పాలకులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సీమను అభివృద్ధి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేయాలంటూ ఆర్​సీపీ ర్యాలీ

రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నీటి వాటాలను పెంచాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్​ చేసింది. ఆ పార్టీ చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీ అనంతపురం జిల్లా కదిరికి చేరుకుంది. కర్నూలులో చేపట్టిన ఈ ప్రదర్శన చిత్తూరు జిల్లాలో ముగియనుంది. శ్రీబాగ్​ ఒప్పందాన్ని అమలు చేసి వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేయాలంటూ పార్టీ సభ్యులు డిమాండ్​ చేశారు. రాజధాని, హైకోర్టు నిర్మాణ విషయంలో పాలకులు వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సీమను అభివృద్ధి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :

శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... బైక్ ర్యాలీ

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_48_25_Sribhag_Oppandam_Amalu_Korutu_Ryally_AVB_AP10004Body:శ్రీభాగ్ఒప్పందాన్ని అమలుచేసి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలంటూ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేసింది. రాయలసీమ లో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని, ఒప్పందం మేరకు నీటి వాటాను పెంచాలని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చేపట్టిన ద్విచక్ర వాహన ర్యాలీ అనంతపురం జిల్లా కదిరి కి చేరుకుంది. కర్నూలులో చేపట్టిన ఈ ప్రదర్శన చిత్తూరు జిల్లాలో ముగియనుంది. రాయలసీమలో రాజధాని, హైకోర్టు నిర్మాణం విషయంలో పాలకులు వ్యవహరించిన తీరును ఆర్ సీపీ నాయకులు తప్పు పట్టారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేసి రాయలసీమను అభివృద్ధి చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్పష్టం చేశారు.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.