ETV Bharat / state

వేరుశనగ రైతులను ముంచిన వర్షం - rain at kalyanadhurgam

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వేరుశనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

rain at kalyandurgam
rain at kalyandurgam
author img

By

Published : May 20, 2021, 8:24 AM IST

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎం. కొండాపురం, మానిరేవు, ముద్దినాయనిపల్లి తదితర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. నూర్పిడి చేసి పొలాల్లో ఉన్న వేరుశనగ పంట నాశనమైంది. టమాటా, మిరప పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎం. కొండాపురం, మానిరేవు, ముద్దినాయనిపల్లి తదితర గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. నూర్పిడి చేసి పొలాల్లో ఉన్న వేరుశనగ పంట నాశనమైంది. టమాటా, మిరప పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

నానో ఫైబర్​ ఫిల్టర్లతో కరోనాకు 100% అడ్డుకట్ట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.