ETV Bharat / state

అనంతపురంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి - అనంతపురంలో రైలు ప్రమాదాలు

రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

person died in train accident
రైలు ఢీకొని వ్యక్తి మృతి
author img

By

Published : Dec 13, 2020, 11:03 PM IST

అనంతపురంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదర్శ్​నగర్​కు చెందిన వెంకటరమణ పని నిమిత్తం రామ్​నగర్ వెళ్లాడు. సమీపంలోని రైల్వే గేట్​ను దాటుతుండగా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటరమణ 30వ డివిజన్ తెదేపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆదర్శ్​నగర్​కు చెందిన వెంకటరమణ పని నిమిత్తం రామ్​నగర్ వెళ్లాడు. సమీపంలోని రైల్వే గేట్​ను దాటుతుండగా రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంకటరమణ 30వ డివిజన్ తెదేపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జంగంరెడ్డిపల్లిలో కొండచిలువ కలకలం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.