ETV Bharat / state

అనంతపురంలో బస్సు ప్రమాదం...యువతి మృతి - అనంతపురంలో బస్సు ప్రమాదంలో...ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

అనంతపురం నగర శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు... అదుపు తప్పి బోల్తా పడింది.   ఈ ఘటనలో  ఒకరు మృతి చెందగా...6 గురికి గాయాలయ్యాయి

one-member-died-in-bus-accident-at-ananthpuram
అనంతపురంలో బస్సు ప్రమాదం...యువతి మృతి
author img

By

Published : Dec 1, 2019, 6:41 AM IST

Updated : Dec 1, 2019, 6:55 AM IST

అనంతపురంలో బస్సు ప్రమాదం...యువతి మృతి

అనంతపురం నగర శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు... అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...6 గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు మరూరు టోల్​గేట్ సిబ్బందితో...బస్సు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ వేగంగా బస్సు నడపడమే వల్లే తపోవనం సర్కిల్ వద్ద బస్సు ప్రమాదానికి గురైందన్నారు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ అధికారి మృతి

అనంతపురంలో బస్సు ప్రమాదం...యువతి మృతి

అనంతపురం నగర శివారులో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు... అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...6 గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు మరూరు టోల్​గేట్ సిబ్బందితో...బస్సు డ్రైవర్ వాగ్వాదానికి దిగాడని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ వేగంగా బస్సు నడపడమే వల్లే తపోవనం సర్కిల్ వద్ద బస్సు ప్రమాదానికి గురైందన్నారు.

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో అటవీ శాఖ అధికారి మృతి

Intro:ATP :- అనంతపురం నగర శివారులో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపురం తపోవనం సర్కిల్ సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఇందులో 30 సీట్లు ఉండగా 28 మంది ప్రయాణికులు ఉన్నారు. అతివేగం కారణంగానే బస్సు ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా ఆరు మందికి గాయాలు అయ్యాయి. ఇంతకు మునుపే మరూరు టోల్గేట్ వద్ద డ్రైవర్ టోల్గేట్ సిబ్బందితో డ్రైవర్ వాగ్వాదానికి దిగిన ట్లు తెలుస్తోంది. తను హైదరాబాద్ కి టైం కి వెళ్లాలని టోల్గేట్ల వద్ద ఇంత టైం వేస్ట్ చేస్తే తమకు ఆలస్యమవుతుందని వాగ్వాదం జరిగినట్లు ప్రయాణికులు చెప్పారు. దీంతో డ్రైవర్ వేగంగా రావడంతో తపోవనం సర్కిల్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.


Body:28 మంది ఉన్న బస్సులో 6 మంది ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఒక అమ్మాయి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

నోట్... సార్ క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో ఫైర్ వారి విజువల్స్ సెండ్ చేస్తాను పరిశీలించి వాడుకోగలరు.

బైట్స్....1. ప్రయాణికుడు

2....వీర రాఘవ రెడ్డి, డిఎస్పి అనంతపురం


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
Last Updated : Dec 1, 2019, 6:55 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.