అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 262 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అందజేశారు. లబ్ధిదారులకు రూ. 64 లక్షల విలువైన చెక్కులను అందించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సీఎం సహాయ నిధి చెక్కులు అందించారు. నియోజకవర్గంలో 262 మంది లబ్ధిదారులకు రూ.64 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
![సీఎం సహాయ నిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి Kethireddy Venkatramireddy presented the CM Assistance Fund checks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8063055-617-8063055-1594983493292.jpg?imwidth=3840)
వివిధ వ్యాధులతో ఆస్పత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ సమయంలో భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో 262 మందికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అందజేశారు. లబ్ధిదారులకు రూ. 64 లక్షల విలువైన చెక్కులను అందించారు. ధర్మవరం పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
వివిధ వ్యాధులతో ఆస్పత్రులలో చికిత్స పొందిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను పంపిణీ చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో చెక్కుల పంపిణీ సమయంలో భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మాస్క్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ