ETV Bharat / state

'ప్రజా సేవకులకు ప్రభుత్వం అండ' - Ananthapur

అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు.

MLA distributed essentials to municipal workers
మున్సిపాలిటీ కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : May 14, 2020, 12:01 PM IST

అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు. చాందిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతూరులోని మసీదులో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

లాక్ డౌన్ వేళ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రజా సేవలో పాల్గొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

అనంతపురంలో మున్సిపాలిటీ కార్మికులకు, పేద ప్రజలకు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నిత్యావసర సరకులు అందించారు. చాందిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతూరులోని మసీదులో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

లాక్ డౌన్ వేళ స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు పేదలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ప్రజా సేవలో పాల్గొంటున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

కరోనా వేళ.. పోలీసుల సేవలు అద్భుతం: మంత్రి పల్లె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.