ETV Bharat / state

అప్పుల బాధతో... రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య - అనంతపురం తాజా వార్తలు

కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : Apr 6, 2021, 6:33 PM IST

అనంతపురంలోని ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన ఖాదర్ వలీ అనే వ్యక్తి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక, ఉపాధి లభించకపోవడంతో నిత్యం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడే వాడని స్థానికులు తెలిపారు. ఈ మేరకు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

అనంతపురంలోని ఎర్రనేల కొట్టాల కాలనీకి చెందిన ఖాదర్ వలీ అనే వ్యక్తి.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులు తీర్చలేక, ఉపాధి లభించకపోవడంతో నిత్యం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడే వాడని స్థానికులు తెలిపారు. ఈ మేరకు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.