ETV Bharat / state

కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

కళ్యాణదుర్గం కోటలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. వందలాది మంది భక్తులు హాజరై.. కల్యాణాన్ని వీక్షించారు.

author img

By

Published : May 17, 2019, 3:57 PM IST

కల్యాణం
కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోటలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది భక్తులు హాజరయ్యారు. ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జగనన్న మోడీ శ్యామసుందర శాస్త్రి ఆలపించిన నరసింహ స్వామి మేలుకొలుపు గీతాలకు సంబంధించిన సీడీని ఆవిష్కరించారు. నరసింహ స్వామి జయంతి వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

కన్నుల పండువగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కోటలో వెలసిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. నరసింహస్వామి జయంతి సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది భక్తులు హాజరయ్యారు. ప్రముఖ రేడియో వ్యాఖ్యాత జగనన్న మోడీ శ్యామసుందర శాస్త్రి ఆలపించిన నరసింహ స్వామి మేలుకొలుపు గీతాలకు సంబంధించిన సీడీని ఆవిష్కరించారు. నరసింహ స్వామి జయంతి వేడుకల సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదానం చేశారు.

ఇది కూడా చదవండి.

'గిరిజనుల విద్యను మరింత మెరుగుపరచాలి'

Shimla (HP), May 17 (ANI): While speaking to ANI, after being asked about Congress stand on prime ministercs post, Congress veteran leader Ghulam Nabi Azad said, "No, this is not true that Congress will not claim or Congress is not interested in Prime Minister's post. Of course, we are the biggest and oldest political party."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.