ETV Bharat / state

384 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం పట్టివేత - ananthapur district latest news

కర్ణాటక నుంచి కడప జిల్లాకు కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న ముగ్గురిని తనకల్లు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 384 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

karnataka liquor caught by tanakallu police in ananthapur district
తనకల్లులో కర్ణాటక మద్యం స్వాధీనం
author img

By

Published : Jul 11, 2020, 11:14 AM IST

అనంతపురం జిల్లా తనకల్లులో అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కడప జిల్లాకు తరలిస్తోన్న 384 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ద్విచక్రవాహనం సీజ్​ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా తనకల్లులో అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి కడప జిల్లాకు తరలిస్తోన్న 384 టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి.. ద్విచక్రవాహనం సీజ్​ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

గుంటూరులో కేరళ మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.