ETV Bharat / state

'చంద్రబాబు నిరసనకు సంఘీభావంగా తెదేపా శ్రేణుల దీక్షలు' - kalyana durgam tdp latest press meet

పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కళ్యాణదుర్గం తెదేపా నేతలు ఆరోపించారు. ఈనెల 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసనకు సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు నేతల తెలిపారు.

'పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం'
author img

By

Published : Nov 11, 2019, 10:37 AM IST


అనంతపురం జిల్లాలో లభిస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటుందని తెలుగుదేశం నేతలు అనంతపురంలో ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ అర్థం కాని పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని.. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వ పెద్దలు వెటకారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ నెల 12న భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ వ్యాపార సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు నేతలు తెలిపారు. అనంతరం 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసన దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు వివరించారు.

'పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం'

ఇవీ చూడండి-మనసు పడింది... ఆపై ఆమెపై దాడి చేసింది!


అనంతపురం జిల్లాలో లభిస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటుందని తెలుగుదేశం నేతలు అనంతపురంలో ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కళ్యాణదుర్గం నియోజకవర్గం తెదేపా ఇన్చార్జి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ అర్థం కాని పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని.. ఈ ఆత్మహత్యలను ప్రభుత్వ పెద్దలు వెటకారం చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఈ నెల 12న భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ వ్యాపార సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు నేతలు తెలిపారు. అనంతరం 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసన దీక్షకు సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు వివరించారు.

'పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం'

ఇవీ చూడండి-మనసు పడింది... ఆపై ఆమెపై దాడి చేసింది!

Intro:ap_atp_61_10_tdp_pc_on_sand_avb_ap10005
_____________*
ఇసుకను పక్క రాష్ట్రానికి తరలిస్తూ.... ప్రభుత్వ వ్యాపారం...
~~~~~||||~~~~~*
అనంతపురం జిల్లాలో లభిస్తున్న ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వం వ్యాపారం చేసుకుంటుందని తెలుగుదేశం నాయకులు విమర్శించారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నాయుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇసుక తో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని ఎవరికీ అర్థం కాని పర్మిట్లతో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన వివరించారు. ఈ ఆత్మహత్యలను కూడా ప్రభుత్వ పెద్దలు వెటకారం చేయడం తగదని ఆయన అన్నారు. కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న రెండు రోజుల నుంచి ఇసుక పక్క రాష్ట్రాలకు తల్లి వెళ్తోందని తెలిపారు. ఈ నెల 12న భవన నిర్మాణ కార్మికులు భవన నిర్మాణ అనుబంధ వ్యాపార సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి 14న చంద్రబాబు నాయుడు తలపెడుతున్న నిరసన దీక్ష కు తాము కూడా సంఘీభావంగా దీక్షలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.