ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

author img

By

Published : May 2, 2020, 11:40 AM IST

మారెంపల్లులో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

govt whip launched paddy centre in ananthapuram district
ధాన్యం కొుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రభుత్వ విప్​ రామచంద్రారెడ్డి

అనంతపురం జిల్లా మారెంపల్లిలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కనేకల్​, బొమ్మనహల్​ మండలాల్లోని రైతులు నీటి వసతి గల మాగాణి భూముల్లో రబీ పంటలో పదివేల వరి సాగు చేశారు. గత 15 రోజులుగా కోతలు జరుగుతున్నాయి. లాక్​డౌన్​తో బహిరంగ మార్కెట్లో వరి ధరలు భారీగా తగ్గిపోయాయి.

రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ఆ ప్రకారంంగా కేంద్రం ప్రారంభంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్​ వరి ధాన్యం రూ. 1830 ఉండగా, బి గ్రేడ్​ రూ. 1815కు ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల నుంచి వరి కొనుగోలు వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి... అధికారులను ఆదేశించారు.

అనంతపురం జిల్లా మారెంపల్లిలో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్​ కాపు రామచంద్రారెడ్డి.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కనేకల్​, బొమ్మనహల్​ మండలాల్లోని రైతులు నీటి వసతి గల మాగాణి భూముల్లో రబీ పంటలో పదివేల వరి సాగు చేశారు. గత 15 రోజులుగా కోతలు జరుగుతున్నాయి. లాక్​డౌన్​తో బహిరంగ మార్కెట్లో వరి ధరలు భారీగా తగ్గిపోయాయి.

రైతులు ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ఆ ప్రకారంంగా కేంద్రం ప్రారంభంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఏ గ్రేడ్​ వరి ధాన్యం రూ. 1830 ఉండగా, బి గ్రేడ్​ రూ. 1815కు ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. రైతుల నుంచి వరి కొనుగోలు వేగవంతంగా చేపట్టాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి... అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

'ధాన్యం కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.