ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్​కి మాజీ ఎమ్మెల్యే లేఖ

author img

By

Published : Apr 12, 2020, 11:50 AM IST

ఫిలిప్పీన్స్​లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సీఎం జగన్​ని కొరారు. కన్నవారికి కడచూపులైనా దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి జగన్​కి మాజీ ఎమ్మెల్యే లేఖ
ముఖ్యమంత్రి జగన్​కి మాజీ ఎమ్మెల్యే లేఖ

ఫిలిప్పీన్స్​లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన కదిరి, అనంతపురానికి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. వారి తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించి కడచూపులైన కన్నవారికి దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు ఆవేదనతో కుమిలిపోతున్నారని ఆయన లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి:దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు

ఫిలిప్పీన్స్​లో ఐదు రోజుల క్రితం మృతి చెందిన కదిరి, అనంతపురానికి చెందిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించాలని కోరుతూ తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. వారి తల్లిదండ్రుల ఆవేదనను గుర్తించి కడచూపులైన కన్నవారికి దక్కేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు, రక్త సంబంధీకులు ఆవేదనతో కుమిలిపోతున్నారని ఆయన లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సత్వర చర్యలు చేపట్టాలని కోరారు.

ఇదీ చూడండి:దీపాలతో ఐక్యత చాటిన గ్రామస్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.