ETV Bharat / state

'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం' - కరోనా నివారణకు పౌష్టికాహారమే మేలంటున్న నిపుణుల

కరోనా కట్టడికి పౌష్టికాహారం తీసుకోవడమే మేలని నిపుణులు సూచించారు. జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలని.. ప్రోటీన్లు, విటమిన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. వృద్ధుల్లో మధుమేహం​, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉండేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని.. నిత్యం యోగా, శారీరక వ్యాయామం చేయాలని చెప్పారు.

'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం'
'కరోనా కట్టడికి.. పౌష్టికాహారమే సరైన మార్గం'
author img

By

Published : Apr 22, 2020, 12:24 PM IST

కరోనా నేపథ్యంలో జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు

లాక్​డౌన్​లో ప్రజలు శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సోకుతున్న వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారు సీ, ఈ విటమిన్లతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచించారు. వైరస్​ రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలని, జంక్​ఫుడ్​లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విషయాలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషకాహార విభాగం శాస్త్రవేత్త డా.సుధారాణితో మా ప్రతినిధి ముఖాముఖి.

కరోనా నేపథ్యంలో జంక్​ఫుడ్​కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు

లాక్​డౌన్​లో ప్రజలు శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరమవుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హృద్రోగ సమస్యలు ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా సోకుతున్న వారిలో వృద్ధులే ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో వారు సీ, ఈ విటమిన్లతో కూడిన ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచించారు. వైరస్​ రాకుండా ఉండాలంటే ప్రొటీన్లు, విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలని, జంక్​ఫుడ్​లకు దూరంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విషయాలపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పోషకాహార విభాగం శాస్త్రవేత్త డా.సుధారాణితో మా ప్రతినిధి ముఖాముఖి.

ఇదీ చూడండి:

అనంతపురం: కరోనాపై 85 ఏళ్ల బామ్మ విజయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.