ETV Bharat / state

రుణాలు రెన్యూవల్ చేయాలని రైతుల ధర్నా - కుందుర్పిలో సిండికేట్ బ్యాంకు వద్ద రైతుల ధర్నా

లాక్ డౌన్, పంటలకు మద్దతు ధర లేకపోవడం వంటి కారణాలతో తాము నష్టపోయామని.. ఈ ఏడాది వడ్డీ వరకు తీసుకుని పంట రుణాలు రెన్యూవల్ చేయాలని కోరుతూ.. అనంతపురం జిల్లా కుందుర్పి సిండికేట్ బ్యాంకు ముందు రైతులు ధర్నా నిర్వహించారు.

farmers dharnaa infront of syndicate bank at kundurpi ananthapuram district
వడ్డీ తీసుకుని రుణాలు రెన్యూవల్ చేయాలని కోరుతూ రైతుల ధర్నా
author img

By

Published : Apr 30, 2020, 4:17 PM IST

అనంతపురం జిల్లా కుందుర్పి సిండికేట్ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేశారు. ఈ సమయంలో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. మండల తెదేపా కన్వీనర్ ధనుంజయ, ఇతర నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. దీనిపై బ్యాంకు అధికారులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, అయినా ప్రయోజనం లేదని అన్నదాతలు చెప్పారు. అందుకే నిరసనకు దిగామని వివరించారు.

అనంతపురం జిల్లా కుందుర్పి సిండికేట్ బ్యాంకు ముందు రైతులు ధర్నా చేశారు. ఈ సమయంలో వడ్డీ మాత్రమే తీసుకుని పంట రుణాలు రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. మండల తెదేపా కన్వీనర్ ధనుంజయ, ఇతర నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. దీనిపై బ్యాంకు అధికారులతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపామని, అయినా ప్రయోజనం లేదని అన్నదాతలు చెప్పారు. అందుకే నిరసనకు దిగామని వివరించారు.

ఇవీ చదవండి.. 3 రోజులు ముందుకు.. ఒక్క పూటలో మళ్లీ వెనక్కు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.