ETV Bharat / state

కార్మికులకు అండగా దాతలు

author img

By

Published : May 16, 2020, 1:48 PM IST

కరోనా వైరస్ కట్టడిలో ముందు వరుసలో ఉంటున్న కార్మికులకు పలువురు దాతలు అండగా నిలచి చేయూతనిస్తున్నారు. కదిరిలోని ప్రముఖ వైద్యుడు మదన్​మోహన్​ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. దినసరి కూలీలకు ఏపీ మెప్మా ప్రతినిధులు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ananthapuram district
పారిశుద్ధ్య కార్మికులకు అండగా దాతలు

అనంతపురం జిల్లా కదిరిలో ప్రాంతీయ వైద్యశాల పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రముఖ వైద్యుడు మదన్​మోహన్ నిత్యావసర సరకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కుటుంబాలను పక్కన పెట్టి, భయంకరమైన కరోనా వైరస్​కు జంకకుండా సేవలందిస్తున్న కార్మికులకు తమ వంతు సహాయం చేసిన వైద్యుడిని తహసిల్దార్ మారుతి అభినందించారు. పట్టణంలోని దినసరి కూలీలకు,పేదలు, బీడీ కార్మికులకు ఏపీ మెప్మా ప్రతినిధులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

అనంతపురం జిల్లా కదిరిలో ప్రాంతీయ వైద్యశాల పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ప్రముఖ వైద్యుడు మదన్​మోహన్ నిత్యావసర సరకులు, కూరగాయలను పంపిణీ చేశారు. కుటుంబాలను పక్కన పెట్టి, భయంకరమైన కరోనా వైరస్​కు జంకకుండా సేవలందిస్తున్న కార్మికులకు తమ వంతు సహాయం చేసిన వైద్యుడిని తహసిల్దార్ మారుతి అభినందించారు. పట్టణంలోని దినసరి కూలీలకు,పేదలు, బీడీ కార్మికులకు ఏపీ మెప్మా ప్రతినిధులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

ఇది చదవండి ఆవుకు సిజేరియన్...ఆవు, దూడ క్షేమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.