ETV Bharat / state

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ - chori in temple kalyanadurgam

కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో... 3 హుండీల్లోని నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి.

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ
కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ
author img

By

Published : Dec 24, 2019, 12:06 PM IST

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. ఆలయంలోని 3 హుండీల్లోని నగదును తీసుకొని వాటిని పక్కనే పొలాల్లో వదిలేశారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో... ఆలయాధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎంత మేర చోరీ జరిగిందో... స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

కళ్యాణదుర్గం వెంకటేశ్వర ఆలయంలో చోరీ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. శ్రీవారి ఆభరణాలను దుండగులు దొంగిలించారు. ఆలయంలోని 3 హుండీల్లోని నగదును తీసుకొని వాటిని పక్కనే పొలాల్లో వదిలేశారు. ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండటంతో... ఆలయాధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఎంత మేర చోరీ జరిగిందో... స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి

దీక్ష ధరించి చోరీలు... పోలీసుల అదుపులో ఇద్దరు మైనర్లు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.