ETV Bharat / state

చిరుతల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు

author img

By

Published : Jul 13, 2020, 12:25 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గూళ్యపాళెం గ్రామంలోకి ప్రవేశించిన రెండు చిరుతలు గొర్రెల మందలపై దాడిచేసి.. మూడు గొర్రెలను చంపి తినడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

cheethas wandering at ananthapuram
చిరుతల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు

అనంతపురం జిల్లా ఉరవకొండలోని వజ్రకరూర్​ మండలంలో చిరుతల సంచారంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. గూళ్యపాళెం గ్రామంలో రెండు చిరుతలు గొర్రెలమందపై దాడి చేసి మూడు గొర్రెలను చంపి తిన్నాయి. నాలుగేళ్ల క్రితం కూడా చిరుత ఇలాగే తమ గ్రామంలో ప్రవేశించి.. 11 మందిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు వాపోయారు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా అటవీ అధికారులు స్పందించి.. తమకు, తమ పశువులకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇవీ చదవండి:

అనంతపురం జిల్లా ఉరవకొండలోని వజ్రకరూర్​ మండలంలో చిరుతల సంచారంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. గూళ్యపాళెం గ్రామంలో రెండు చిరుతలు గొర్రెలమందపై దాడి చేసి మూడు గొర్రెలను చంపి తిన్నాయి. నాలుగేళ్ల క్రితం కూడా చిరుత ఇలాగే తమ గ్రామంలో ప్రవేశించి.. 11 మందిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్థులు వాపోయారు. మరోసారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా అటవీ అధికారులు స్పందించి.. తమకు, తమ పశువులకు రక్షణ కల్పించాలని కోరారు.

ఇవీ చదవండి:

'దుర్గ గుడి ఈవోను తక్షణమే తొలగించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.