ETV Bharat / state

ఇజ్రాయిల్ సాంకేతికతతో రాష్ట్రంలోనే ముందంజ - ఇజ్రాయిల్ సాంకేతికత

ఇజ్రాయిల్ సాంకేతికతతో తన నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ముందంజలో నిలుపుతానని కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ తెలిపారు.

కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్
author img

By

Published : Jul 7, 2019, 9:32 AM IST

కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్

ఇజ్రాయిల్ దేశం సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే తన నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పండించే వివిధ రకాల పంటలకు ప్రపంచంలోని పలు దేశాల్లో డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతానికి పుష్కలంగా నీటి వనరులు సమకూర్చి రాష్ట్రంలోనే కల్యాణదుర్గం నియోజకవర్గాన్ని నెంబర్​వన్​గా నిలబెడతానని స్పష్టం చేశారు.

కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్

ఇజ్రాయిల్ దేశం సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్రంలోనే తన నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెడతానని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీచరణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో పండించే వివిధ రకాల పంటలకు ప్రపంచంలోని పలు దేశాల్లో డిమాండ్ ఉందన్నారు. ఈ ప్రాంతానికి పుష్కలంగా నీటి వనరులు సమకూర్చి రాష్ట్రంలోనే కల్యాణదుర్గం నియోజకవర్గాన్ని నెంబర్​వన్​గా నిలబెడతానని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

మానసిక వికలాంగుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.