ETV Bharat / state

ఉత్తరాఖండ్​లో చిక్కుకున్న అనంతపురం వాసులు

author img

By

Published : Mar 29, 2020, 7:50 AM IST

అనంతపురం జిల్లా కనేకల్ మండల కేంద్రానికి చెందిన కొంతమంది ఉత్తరాఖండ్​లో చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్ ప్రకటించాయి. దీంతో ఉత్తరాఖండ్​లోని లాడ్జీ​లో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ananthapuram Ajmer pilgrims
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న అజ్మీర్ యాత్రికులు
ఉత్తరాఖండ్లో చిక్కుకున్న అజ్మీర్ యాత్రికులు

కొద్ది రోజుల క్రితం కనేకల్ నుంచి 18 మంది ముస్లింలు అజ్మీర్ యాత్రకు వెళ్లారు. దర్గాను దర్శించుకొని తిరిగి వస్తుండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశమంతటా రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్​లోని ఓ లాడ్జీ​లో బస చేసిన యాత్రికులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి...

కరోనా కల్లోలం: అంతిమ సంస్కారాలకు ఆటంకం

ఉత్తరాఖండ్లో చిక్కుకున్న అజ్మీర్ యాత్రికులు

కొద్ది రోజుల క్రితం కనేకల్ నుంచి 18 మంది ముస్లింలు అజ్మీర్ యాత్రకు వెళ్లారు. దర్గాను దర్శించుకొని తిరిగి వస్తుండగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేశమంతటా రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్​లోని ఓ లాడ్జీ​లో బస చేసిన యాత్రికులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమను స్వస్థలాలకు చేర్చాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి...

కరోనా కల్లోలం: అంతిమ సంస్కారాలకు ఆటంకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.